Tv424x7
Andhrapradesh

దుఃఖంతో మాట్లాడుతున్నా: కేసీఆర్

హైదరాబాద్ ను పవర్ ఐలాండ్ సిటీగా మార్చామని.. చాలెంజింగ్ గా తీసుకొని మిషన్ భగీరథ పూర్తి చేశామని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ‘తెలంగాణలో మళ్ళీ లక్షల మోటార్లు కాలిపోతున్నాయి. రూ. 35 వేల కోట్లతో ఒక సెకన్ కూడా కరెంట్ పోకుండా విద్యుత్ వ్యవస్థను చక్కదిద్దాం. ఉన్న కరెంట్ ను, ఉన్న మిషన్ భగీరథను వాడుకునే తెలివేలేదు. మళ్ళీ ఇన్వెర్టర్లు, కన్వర్టర్లు వస్తున్నాయి. దుఃఖంతో మాట్లాడుతున్నా.’ అని భావోద్వేగ పూరిత వ్యాఖ్యలు చేశారు.

Related posts

విశాఖ కె.జి.హెచ్ అఫీషియల్ కాలనీలో దారుణ హత్య

TV4-24X7 News

బాబు కాన్వాయ్ వెంట మహిళ పరుగులు….కారు ఆపిన చంద్రబాబు.

TV4-24X7 News

నేడు ఆర్థిక శాఖపై సీఎం జగన్ సమీక్ష

TV4-24X7 News

Leave a Comment