Tv424x7
Andhrapradesh

విశాఖ కె.జి.హెచ్ అఫీషియల్ కాలనీలో దారుణ హత్య

విశాఖ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి దారుణ హత్య జరిగింది. కేజీహెచ్ అఫీషియల్ కాలనీ మొదటి లైన్లో వినాయక నిమజ్జనంలో చెలరేగిన ఘర్షణ హత్యకు దారితీసిందని సీఐ భాస్కరరావు తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. బాబూజీ కొండా రంగిరీజు వీధిలో నివాసం ఉంటున్న బర్నిక రాము(35)ను సతీశ్ మరో ఇద్దరితో కలిసి కత్తులతో పొడిచి చంపినట్లు పేర్కొన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Related posts

ఫిబ్రవరి 15 నుండి ఎమ్మెల్యే రాచమల్లు ఎన్నికల ప్రచారం

TV4-24X7 News

ఈసీకి పురంధరేశ్వరి లేఖ.. ఏం చెప్పారంటే..?

TV4-24X7 News

25 లక్షల వరకూ ‘ఆరోగ్యశ్రీ’.. ఇకపై కొత్తగా క్యూఆర్ కోడ్‌తో స్మార్ట్ కార్డులు

TV4-24X7 News

Leave a Comment