Tv424x7
Andhrapradesh

విశాఖ కె.జి.హెచ్ అఫీషియల్ కాలనీలో దారుణ హత్య

విశాఖ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి దారుణ హత్య జరిగింది. కేజీహెచ్ అఫీషియల్ కాలనీ మొదటి లైన్లో వినాయక నిమజ్జనంలో చెలరేగిన ఘర్షణ హత్యకు దారితీసిందని సీఐ భాస్కరరావు తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. బాబూజీ కొండా రంగిరీజు వీధిలో నివాసం ఉంటున్న బర్నిక రాము(35)ను సతీశ్ మరో ఇద్దరితో కలిసి కత్తులతో పొడిచి చంపినట్లు పేర్కొన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Related posts

ఏపీ టెన్త్‌ విద్యార్ధులకు అలర్ట్.. పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు పెంపు!

TV4-24X7 News

విజయవాడ టూ తిరుపతి.. ఇకపై నాలుగున్నర గంటలే..

TV4-24X7 News

ఏపీలో ప్రభుత్వం ఏర్పాటుపై మరోసారి స్పందించిన సీఎం జగన్..

TV4-24X7 News

Leave a Comment