కడప /మైదుకూరు :దువ్వూరు మండల పరిధిలో , మైదుకూరు డి.ఎస్పీ వెంకటేశులు, మైదుకూరు రూరల్ CI శ్రీనాథ్ రెడ్డి, మరియు దువ్వూరు Si శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీస్, కేంద్ర సాయిధ బలగాలైన CRPF , సిబ్బంది ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. మండలం లోని కానగుడురు, కృష్ణంపల్లె, ఇడమడక, నారాయణ పల్లె, బుక్కయపల్లె, నేలటూరు , నీలాపురం, మదిరెపల్లె, గుడిపాడు, మీర్జఖాన్ పల్లె, చింతకుంట మరియు దువ్వూరు గ్రామాలలో ప్లాగ్ మార్చ్ నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించు కోవాలని, పోలీస్ శాఖ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

previous post
next post