Tv424x7
Andhrapradesh

దువ్వూరు మండలం లో ఫ్లాగ్ మార్చ్

కడప /మైదుకూరు :దువ్వూరు మండల పరిధిలో , మైదుకూరు డి.ఎస్పీ వెంకటేశులు, మైదుకూరు రూరల్ CI శ్రీనాథ్ రెడ్డి, మరియు దువ్వూరు Si శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీస్, కేంద్ర సాయిధ బలగాలైన CRPF , సిబ్బంది ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. మండలం లోని కానగుడురు, కృష్ణంపల్లె, ఇడమడక, నారాయణ పల్లె, బుక్కయపల్లె, నేలటూరు , నీలాపురం, మదిరెపల్లె, గుడిపాడు, మీర్జఖాన్ పల్లె, చింతకుంట మరియు దువ్వూరు గ్రామాలలో ప్లాగ్ మార్చ్ నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించు కోవాలని, పోలీస్ శాఖ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

Related posts

రాష్ట్రానికి ఏడుగురు సీనియర్ ఎస్పీలు…

TV4-24X7 News

కరెంట్ షాక్ తో ఇద్దరు మృతి

TV4-24X7 News

ఏపీలో కేజీబీవీల్లో 729 పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ

TV4-24X7 News

Leave a Comment