Tv424x7
Andhrapradesh

దువ్వూరు మండలం లో ఫ్లాగ్ మార్చ్

కడప /మైదుకూరు :దువ్వూరు మండల పరిధిలో , మైదుకూరు డి.ఎస్పీ వెంకటేశులు, మైదుకూరు రూరల్ CI శ్రీనాథ్ రెడ్డి, మరియు దువ్వూరు Si శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీస్, కేంద్ర సాయిధ బలగాలైన CRPF , సిబ్బంది ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. మండలం లోని కానగుడురు, కృష్ణంపల్లె, ఇడమడక, నారాయణ పల్లె, బుక్కయపల్లె, నేలటూరు , నీలాపురం, మదిరెపల్లె, గుడిపాడు, మీర్జఖాన్ పల్లె, చింతకుంట మరియు దువ్వూరు గ్రామాలలో ప్లాగ్ మార్చ్ నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించు కోవాలని, పోలీస్ శాఖ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

Related posts

విల్లూరి భాస్కర రావు ఆధ్వర్యంలో మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ వర్ధంతి

TV4-24X7 News

ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా మార్చడమే లక్ష్యం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నాగరాజు

TV4-24X7 News

ఘనంగా శ్రీ స్వామి వారి ఉట్లోత్సవం…

TV4-24X7 News

Leave a Comment