Tv424x7
Andhrapradesh

వివేకా హత్య కేసు.. మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించిన సునీత

దిల్లీ: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు (Viveka Murder Case)లో ఆయన కుమార్తె సునీత (Suneetha Narreddy) మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు..ఈ కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్‌రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని పిటిషన్‌ దాఖలు చేశారు. శివశంకర్‌కు తెలంగాణ హైకోర్టు ఇటీవల బెయిల్ మంజూరు చేసింది. ఆ ఆదేశాలను సవాల్‌ చేస్తూ సునీత అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్‌ వేశారు. దీనిపై జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా ధర్మాసనం నేడు విచారణ చేపట్టనుంది..

Related posts

నంద్యాల ప్రజలు దాడులు, ఫ్యాక్షనిజాన్ని సహించరు

TV4-24X7 News

పోలేరమ్మ దేవస్థానం పనులలో అక్రమాలపై చర్యలు తీసుకోవాలి: సీ.పి.యం పార్టీ మండల కార్యదర్శి గండి సునీల్ కుమార్

TV4-24X7 News

నిరుద్యోగులకు అలర్ట్.. ఈ ఏడాది కొత్తగా 18 జాబ్‌ నోటిఫికేషన్లు జారీ!

TV4-24X7 News

Leave a Comment