Tv424x7
National

రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ నేరగాళ్ల నయా మోసం

రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ నేరగాళ్ల నయా మోసంఇటీవలి కాలంలో సైబర్ నేరగాళ్లు వివిధ పద్దతుల్లో మోసాలకు పాల్పడుతూ ప్రజల ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. తాజాగా యాక్సిస్ బ్యాంక్ రివార్డు పాయింట్ల పేరుతో హైదరాబాద్ కు చెందిన ఓ వ్యాపారిని మోసగించి రూ.1.92 లక్షలు కాజేశారు. వ్యాపారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అపరిచిత లింకులను క్లిక్ చేయొద్దని పోలీసులు సూచిస్తున్నారు.

Related posts

పాక్ సైన్యాధిపతిగా సాహిర్ షంషాద్ మీర్జా?

TV4-24X7 News

అయోధ్యలో రామ మందిర ప్రాణప్రతిష్ఠ చేసిన పూజారి ఆచార్య లక్ష్మీకాంత్ దీక్షిత్ కన్నుమూత

TV4-24X7 News

తమిళనాడులో భారీ వర్షం

TV4-24X7 News

Leave a Comment