ఢిల్లీ: సుప్రీంకోర్టులో అరవింద్ కేజ్రీవాల్కు దక్కని ఊరట.. ఏప్రిల్ 29 తర్వాత కేజ్రీవాల్ అరెస్ట్ ఛాలెంజ్ పిటిషన్పై విచారిస్తామన్న కోర్టు.. కేజ్రీవాల్ అరెస్ట్పై ఈడీకి నోటీసులు ఇచ్చిన సుప్రీంకోర్టు.. ఏప్రిల్ 24 వరకు ఈడీ రిప్లై దాఖలు చేయాలని ఆదేశాలు.. తదుపరి విచారణ ఏప్రిల్ 29కి వాయిదా.
