Tv424x7
National

జూలైలో రూ.20 లక్షల కోట్లు దాటిన UPI పేమెంట్స్

యూపీఐ పేమెంట్స్‌లో వరుసగా మూడు నెలలో రూ.20 లక్షల కోట్ల చెల్లింపులు జరిగాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ) వెల్లడించిన డేటా ప్రకారం.. సగటున ప్రతి రోజూ 46.6 కోట్ల లావాదేవీల్లో రూ.66,950 కోట్ల చెల్లింపులు జరిగాయి. గత మే నెలలో రూ.20.44 లక్షల కోట్లు, జూన్ నెలలో రూ.20.07 లక్షల కోట్ల యూపీఐ పేమెంట్స్ జరిగాయని ఎన్పీసీఐ వెల్లడించింది.

Related posts

భారత నేవీ చేతికి మరో బ్రహ్మాస్త్రం.. _ త్వరలో చేరనున్న రాఫెల్‌ మెరైన్‌ ఫైటర్‌ జెట్స్..

TV4-24X7 News

నేడు ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అంత్యక్రియలు

TV4-24X7 News

ఎయిరిండియా కీలక నిర్ణయం

TV4-24X7 News

Leave a Comment