ఇండియా-పాకిస్థాన్ పరిణామాల నేపథ్యంలో ఎయిరిండియా చర్యలు తీసుకుంది. పలు సరిహద్దు ప్రాంత నగరాలకు విమాన సర్వీసులను నిలిపివేసింది. 8 నగరాలకు విమాన సర్వీసులను ఎయిరిండియా రద్దు చేసింది. నేడు (మంగళవారం) శ్రీనగర్, లేహ్, జమ్మూ, జోధపూర్, రాజ్కోట్, భుజ్కు సర్వీసులు రద్దు చేశారు. కాగా, జాంనగర్, అమృత్సర్కు విమాన సర్వీసులు నిలిపివేశారు.
previous post

