Tv424x7
National

ఎయిరిండియా కీలక నిర్ణయం

ఇండియా-పాకిస్థాన్ పరిణామాల నేపథ్యంలో ఎయిరిండియా చర్యలు తీసుకుంది. పలు సరిహద్దు ప్రాంత నగరాలకు విమాన సర్వీసులను నిలిపివేసింది. 8 నగరాలకు విమాన సర్వీసులను ఎయిరిండియా రద్దు చేసింది. నేడు (మంగళవారం) శ్రీనగర్, లేహ్, జమ్మూ, జోధపూర్, రాజ్కోట్, భుజ్కు సర్వీసులు రద్దు చేశారు. కాగా, జాంనగర్, అమృత్సర్కు విమాన సర్వీసులు నిలిపివేశారు.

Related posts

ముంబైలో 63 గంటల పాటు రైళ్లకు బ్రేక్.. ఎందుకంటే..

TV4-24X7 News

ఢిల్లీలో పలు స్కూళ్లకు బాంబు బెదిరింపు

TV4-24X7 News

కర్నూలు బస్సు ప్రమాదం – దేశాన్ని కుదిపేసిన దుర్ఘటన..

TV4-24X7 News

Leave a Comment