Tv424x7
National

ట్రంప్ జోక్యం.. మోదీ క్లారిటీ ఏమైంది..?

భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య ప్రధాని మోదీ నిన్న(సోమవారం) రాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ ఎంపీ, సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ స్పందిస్తూ.. మోదీ తన ప్రసంగంలో ట్రంప్ జోక్యం గురించి ఎందుకు ప్రస్తావించలేదని మండిపడ్డారు. కాల్పుల విరమణపై కుదిరిన అవగాహన గురించి కూడా ప్రధాని వివరణ ఇవ్వలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు.

Related posts

త్వరలో 18,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్

TV4-24X7 News

నేపాల్‌ ఆర్మీ ముందుకు జెన్‌జీ డిమాండ్లు.

TV4-24X7 News

పాక్ అమ్మాయి, భారత్ అబ్బాయి.. ఆన్‌లైన్‌లో పెళ్లి

TV4-24X7 News

Leave a Comment