Tv424x7
Andhrapradesh

షర్మిలకు ఈసీ నోటీసులు..

వైఎస్‌ వివేకా హత్య కేసులో తప్పుడు ఆరోపణలు చేసిన ఏపీ పీసీసీ చీఫ్‌ షర్మిలకు ఈసీ నోటీసులు జారీ చేసింది. వివేకా హత్య కేసులో పదే పదే తప్పుడు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో షర్మిలకు ఈసీ నోటీసులిచ్చింది.కడప ఎంపీ అవినాష్‌రెడ్డి,  ఎమ్మెల్యే మల్లాది విష్ణులు ఇచ్చిన ఫిర్యాదుతో షర్మిలకు నోటీసులు ఇచ్చిన ఈసీ..  48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని  పేర్కొంది.  48 గంటల్లో వివరణ ఇవ్వకపోతే విచక్షణాధికారంతో చర్యలు తీసుకుంటామని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా నోటీసుల్లో స్పష్టం చేశారు.

Related posts

తాడిపత్రిలో 144 సెక్షన్.. వేర్వేరు ప్రాంతాలకు జేసీ ప్రభాకర్‌ రెడ్డి పెద్దారెడ్డి తరలింపు

TV4-24X7 News

కాకినాడ, విజయనగరం జిల్లాల్లో కూటమి తాజా పరిస్ధితి ఏంటి ? లేటెస్ట్ సర్వే..!

TV4-24X7 News

ఇంద్రకీలాద్రి పై అమ్మవారి హుండీ ఆదాయం రూ. 2.76 కోట్లు

TV4-24X7 News

Leave a Comment