Tv424x7
Andhrapradesh

ప్రజాగళం ..కూటమి ప్రభుత్వం వచ్చాక యువత భవితకు భరోసా కల్పిస్తాం :చంద్రబాబు

ఆలూరు, రాయదుర్గం ప్రజాగళం సభకు జనం భారీగా తరలి వచ్చారుసభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. జగన్ యువత భవిష్యత్తు నాశనం చేశాడని, కూటమి ప్రభుత్వం వచ్చాక యువత భవితకు భరోసా ఇస్తామని ప్రకటించారు. ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న జగన్ రెడ్డిని గద్దె దింపాలని పిలుపునిచ్చారు. సంపద సృష్టించి.. ఆదాయం పెంచి ప్రజలకు పంచుతామన్నారు.

Related posts

లోక్ అదాలత్ లో దేశం మొత్తం మీద 1.17 కోట్ల కేసులు పరిష్కారం

TV4-24X7 News

అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ ఎప్పుడంటే..

TV4-24X7 News

మళ్లీ పెరుగనున్న ఉష్ణోగ్రతలు

TV4-24X7 News

Leave a Comment