Tv424x7
Andhrapradesh

చీరాల కాంగ్రెస్ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ నామినేషన్ పెండింగ్

4.63 కోట్లు విద్యుత్ బకాయలు ఎగనామం పెట్టాడంటూ ఆర్వోకు పిర్యాదు చేసిన నాగార్జున రెడ్డి అనే వ్యక్తి.వీటితో పాటు నియోజకవర్గంలో ఆమంచి అక్రమాలు, అరాచకాలు, హత్యలు చేశాడని బుక్ లేట్ రూపంలో ఆర్వో సమర్పింసిన నాగార్జున రెడ్డి.నామినేషలో పత్రాలలో కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లను లేవు అందుకే పెండింగ్ లో పెట్టాం: ఆర్వో రేపు ఉదయం 10గంటలకు సబ్మిట్ చేయాలని చెప్పాం : ఆర్వో సూర్యనారాయణ రెడ్డి

Related posts

సింహచలం దేవస్థానానికి భారీ విరాళం ఇచ్చిన వారణాసి మణికంఠ కుమారి

TV4-24X7 News

టీడీపీ కీలక నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

TV4-24X7 News

ఎమ్మెల్యే ఆర్కే రాజీనామాతో తాడేపల్లి లో మొదలైన రాజీనామాలు.

TV4-24X7 News

Leave a Comment