Tv424x7
Andhrapradesh

AP ఇన్ చార్జ్ DGPగా శంఖబ్రత బాగ్చీ

అమరావతి :రాష్ట్ర ఇన్చార్జి DGPగా సీనియర్ IPS అధికారి శంఖబ్రత బాగ్చీ బాధ్యతలు స్వీకరించారు.ప్రస్తుత DGP రాజేంద్రనాథ్ రెడ్డి ఆయనకు బాధ్యతలు అప్పగించారు.డీజీపీ నియామకంపై EC తదుపరి ఉత్తర్వులు వెలువరించే వరకు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు.

Related posts

దువ్వూరు మండలం లో ఫ్లాగ్ మార్చ్

TV4-24X7 News

RMP వైద్యులపై చర్యలు తీసుకోవాలి

TV4-24X7 News

కుక్క కరిస్తే రూ.20వేలు పరిహారం హైకోర్టు అదేశాలు

TV4-24X7 News

Leave a Comment