Tv424x7
AndhrapradeshCrime News

వైకాపా నుండి తెదేపా లో పుట్టా సమక్షంలో చేరిక

కడపజిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని దువ్వూరు మండలం భీమునిపాడు గ్రామానికి చెందిన కుప్పన్నగారి రామాంజనేయరెడ్డి, పెద్దబోయిన పెద్ద పామిలేటి,గంగరాజు, నూతెటి నాగేశ్వర య్య,రామసుబ్బారెడ్డి,నవనీస్వర్ రెడ్డి వారి అనుచరవర్గం సుమారు 60 కుటుంబాలు మైదుకూరు టిడిపి ఇన్ ఛార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్ గారి సమక్షంలో వైకాపా నుండి టిడిపి లో చేరడం జరిగినది .. ఈ సందర్భంగా పుట్టా సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వంపై విసుక చెంది టిడిపిలో చేరయడం జరిగినది. టిడిపిలో చేరిన వారందరికీ తెలుగుదేశం పార్టీ నేను ఎప్పుడు అండగా ఉంటానని ఈ సందర్భంగా తెలియజేశారు…

Related posts

ఎమ్మెల్యే ఆదేశాలు మేరకు ఆర్ధిక సహాయం

TV4-24X7 News

దువ్వూరు నుండి ప్రొద్దుటూరుకు ఆర్టీసీ బస్సు సర్వీసును పునరుద్దరించండి

TV4-24X7 News

వైసీపీ నేతలతో మాజీ సీఎం జగన్ సమావేశం

TV4-24X7 News

Leave a Comment