Tv424x7
Andhrapradesh

ఏపీలో వచ్చే ఏడాది నుంచి కొత్త డిగ్రీ కోర్సులు

అమరావతి :ఏపీలో డిగ్రీ విద్యార్థులకు గుడ్ న్యూస్. వచ్చే విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ విద్యార్థులు సైతం మైనర్ సబ్జెక్టుగా క్వాంటం కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ కోర్సులను చదివేయొచ్చు. ఇది ఇప్పటివరకు బీటెక్ వంటి సాంకేతిక విద్య చదివే వారికి మాత్రమే అందుబాటులో ఉంది. ఇప్పుడు డిగ్రీ విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఉన్నత విద్యామండలి చేస్తున్న కసరత్తు తుది దశకు చేరింది.

Related posts

మధిర పోలీసుల అదుపులో అక్రమ ఇసుక రవాణా లారీ

TV4-24X7 News

మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించిన డాక్టర్ కందుల నాగరాజు

TV4-24X7 News

సూరాడా సత్తయ్య 2వ వర్ధంతి కార్యక్రమం

TV4-24X7 News

Leave a Comment