Tv424x7
Andhrapradesh

AP ఇన్ చార్జ్ DGPగా శంఖబ్రత బాగ్చీ

అమరావతి :రాష్ట్ర ఇన్చార్జి DGPగా సీనియర్ IPS అధికారి శంఖబ్రత బాగ్చీ బాధ్యతలు స్వీకరించారు.ప్రస్తుత DGP రాజేంద్రనాథ్ రెడ్డి ఆయనకు బాధ్యతలు అప్పగించారు.డీజీపీ నియామకంపై EC తదుపరి ఉత్తర్వులు వెలువరించే వరకు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు.

Related posts

కిడ్నీ రాళ్లకు శస్త్రచికిత్స లేకుండా కొత్త పరిష్కారం!!

TV4-24X7 News

కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు: సీఎం జగన్

TV4-24X7 News

వంశధారను చీల్చేస్తున్న ఇసుక మాఫియా..? అధికారుల మౌనం పై విమర్శలు

TV4-24X7 News

Leave a Comment