ఏపీ సీఎం వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని నాంపల్లి కోర్టుకు సీబీఐ విజ్ఞప్తి చేసింది. పోలింగ్ ముగిసిన తర్వాత విదేశీ పర్యటనకు అనుమతివ్వాలని సీఎం జగన్ నిన్న పిటిషన్ దాఖలు చేశారు. అక్రమాస్తుల కేసు విచారణ కొనసాగుతున్నందున ఆయనకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ కోరింది. ఇప్పటికే ఓసారి విదేశాలకు వెళ్లి వచ్చారని గుర్తు చేసింది. కాగా దీనిపై విచారణను మే 14కు కోర్టు వాయిదా వేసింది.

previous post