Tv424x7
Andhrapradesh

జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దు: సీబీఐ

ఏపీ సీఎం వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని నాంపల్లి కోర్టుకు సీబీఐ విజ్ఞప్తి చేసింది. పోలింగ్ ముగిసిన తర్వాత విదేశీ పర్యటనకు అనుమతివ్వాలని సీఎం జగన్ నిన్న పిటిషన్ దాఖలు చేశారు. అక్రమాస్తుల కేసు విచారణ కొనసాగుతున్నందున ఆయనకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ కోరింది. ఇప్పటికే ఓసారి విదేశాలకు వెళ్లి వచ్చారని గుర్తు చేసింది. కాగా దీనిపై విచారణను మే 14కు కోర్టు వాయిదా వేసింది.

Related posts

కర్నూలు లాడ్జిలో జంట హత్యల కలకలం

TV4-24X7 News

RMP వైద్యులపై చర్యలు తీసుకోవాలి

TV4-24X7 News

లోక్‌సభతోపాటే ఏపీ ఎన్నికలు.. అప్పటికల్లా పోలింగ్!

TV4-24X7 News

Leave a Comment