Tv424x7
Andhrapradesh

రాజంపేటలో TDP, YCP కార్యకర్తల మధ్య ఘర్షణ

కడప /రాజంపేట మండలం లక్షుమ్పల్లెలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య మంగళవారం రాత్రి జరిగిన ఘర్షణలో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. టీడీపీకి చెందిన మహేష్ అనే వ్యక్తి తలపై తీవ్ర గాయాలయ్యాయి. అతడిని తిరుపతికి తరలించారు. వైసీపీకి చెందిన పెంచలయ్యకు గాయాలవ్వగా, ఆయన రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Related posts

చెన్నై, కాంచీపురం జిల్లాలో నేడు చంద్రబాబు పర్యటన

TV4-24X7 News

ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న జై భారత్ నేషనల్ పార్టీ చీఫ్ లక్ష్మీనారాయణ

TV4-24X7 News

గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికు అస్వస్థత.

TV4-24X7 News

Leave a Comment