రాష్ట్రంలో మరోసారి అధికారం చేపట్టబోతున్నామని సీఎం జగన్ అన్నారు. విజయవాడలోని ఐప్యాక్ కార్యాలయానికి వెళ్లిన జగన్.. అక్కడి ఉద్యోగులతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. 2019లో వైసీపీ సాధించిన 151 ఎమ్మెల్యే, 22 ఎంపీ స్థానాలకు మించి ఈసారి సాధించబోతోందని అన్నారు.

previous post