Tv424x7
Andhrapradesh

రాష్ట్రంలో వైసీపీ రౌడీయిజం: లోకేశ్

రాష్ట్రంలో వైసీపీ రౌడీయిజానికి పాల్పడుతోందని టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శించారు. ‘వైజాగ్లో వైసీపీ గూండాలు రెచ్చిపోతున్నారు. టీడీపీకి ఓటు వేశారని దాడి చేయడం దుర్మార్గం. ఓటమి ఖాయమని తెలిసే ఆ పార్టీ నేతలు దాడులకు పాల్పడుతున్నారు. మహిళలు అని కూడా చూడకుండా దాడులకు తెగబడుతున్నారు. ఇది మహిళలపై జరిగిన దాడి కాదు.. ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి’ అని ఆయన పేర్కొన్నారు.

Related posts

35 వ వార్డ్ లో నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు

TV4-24X7 News

మారుతున్న విశాఖ నగర మేయర్ పీఠం

TV4-24X7 News

వాహనాల తనిఖీ చేసిన బద్వేలు రూరల్ పోలీసులు*

TV4-24X7 News

Leave a Comment