Tv424x7
Andhrapradesh

హైకోర్టుకు వెళ్లిన ఎన్టీఆర్

ప్లాట్ కొనుగోలు వివాదంలో స్టార్ హీరో ఎన్టీఆర్హై కోర్టును ఆశ్రయించారు. ఆయన 2003లో లక్ష్మీ అనే మహిళ వద్ద జూబ్లీహిల్స్ ఒక ప్లాట్ కొన్నారు. అయితే.. ఆ ప్లాట్పై ఆమె అప్పటికే లోన్ తీసుకున్న విషయాన్ని దాచిపెట్టారు. దీంతో ప్లాట్ను స్వాధీనం చేసుకునేందుకు బ్యాంకులు యత్నించాయి. ఈ నేపథ్యంలో 2019లోనే బ్యాంకు మేనేజర్లపై NTR పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా ఆయనకు వ్యతిరేకంగా DRT రావడంతో కోర్టు మెట్లెక్కారు.

Related posts

మత్తుకు బానిస అవద్దు జీవితం పాడు చేసుకోవద్దు వన్ టౌన్ ఎస్ ఐ పురుషోత్తం

TV4-24X7 News

సేవా సంస్కృతి వారసత్వ రక్షణే ధ్యేయంగా– అభినందన సభలో వక్తలు– నంది అవార్డు గ్రహీతలకు సత్కారం

TV4-24X7 News

కారులో తరలిస్తున్న 6ఎర్రచందనం దుంగలు స్వాధీనం : ఒకరి అరెస్టు

TV4-24X7 News

Leave a Comment