Tv424x7
Telangana

రాష్ట్రంలో పిడుగుపాటుకు ముగ్గురి మృతి

తెలంగాణ : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం కురుస్తోంది. వికారాబాద్ జిల్లాలోని యాలాల మండలంలో రెండు చోట్ల పిడుగులు పడి ముగ్గురు మరణించారు. కాగా నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రైతులు, వ్యవసాయ కూలీలు చెట్ల కిందకు వెళ్లొద్దని సూచించింది.

Related posts

బోనాల జాతరకు రూ.20 కోట్లు మంజూరు

TV4-24X7 News

tv9 విలేకరికి బెదిరింపులు ఎస్పీ కి ఫిర్యాదు

TV4-24X7 News

త్వరలో తెలంగాణ సిఎస్ మార్పు

TV4-24X7 News

Leave a Comment