Tv424x7
Andhrapradesh

ఉప ముఖ్యమంత్రిపై కేసు

ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాపై కేసు నమోదైంది. కడప గౌస్నగర్లో జరిగిన అల్లర్ల ఘటనలో టూటౌన్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. అంజద్ బాషాతో పాటు 21 మంది వైసీపీ కార్యకర్తలపై కూడా కేసులు నమోదైనట్టు అధికారులు తెలిపారు. అదే విధంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డితో పాటు 24 మంది టీడీపీ కార్యకర్తలపైనా కేసులు నమోదు చేసినట్టుపేర్కొన్నారు.

Related posts

వైసీపీ పాలనలో ఐఐఐటీ విద్యార్థులకు నాసిరకం ల్యాప్ టాప్ ల పంపిణీ

TV4-24X7 News

పోర్ట్ హెల్త్ ఆర్గనైజేషన్ నుండి అంబుసారంగ్ స్ట్రీట్‌ని తనిఖీ

TV4-24X7 News

కార్యకర్తల నిరసనకు సంఘీభావం తెలిపిన నంద్యాల వరదరాజులరెడ్డి

TV4-24X7 News

Leave a Comment