Tv424x7
Andhrapradesh

జాతీయ రహదారిపై కంటైనర్ లారీని ఢీకొని బోల్తాపడ్డ ప్రైవేటు బస్సు

విజయవాడ నుంచి చెన్నైకి వెళ్తున్న ట్రావెల్స్ బస్సు దగదర్తి మండలం సున్నపుబట్టి సమీపంలో రోడ్డు ప్రమాదం. బస్సులో 35 మంది ప్రయాణికులు ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా 10 మంది ప్రయాణికులకి తీవ్ర గాయాలు అయ్యాయి. ఒక మహిళ పరిస్థితి విషమం.

Related posts

మైదుకూరు వైసీపీ ఎమ్మెల్యే టికెట్ రేసులో పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చావలి అంజు యాదవ్

TV4-24X7 News

టిడిపికి చెందిన ముఖ్య నాయకులు మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిక.

TV4-24X7 News

తొక్కిసలాటలో శ్రీవేంకటేశ్వరస్వామి భక్తుల మృతిపై మాజీ సీఎం వైయస్‌.జగన్‌ దిగ్భ్రాంతి

TV4-24X7 News

Leave a Comment