Tv424x7
Andhrapradesh

బాణసంచా విక్రయాలపై నిషేధం:ఈసీ

ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడే నేపథ్యంలో ఏపీలో ర్యాలీలు, ఉరేగింపులకు అనుమతులు రద్దు చేసింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా బాణసంచా విక్రయాలపై నిషేధం విధించింది. ఎవరైనా ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవనిహెచ్చరించింది.

Related posts

జగన్ పై నుంచి ఫోకస్ తప్పించిన షర్మిల.. ఏం జరుగుతోంది?

TV4-24X7 News

తొలి ప్రసంగంలోనే పలు సమస్యలపై అసెంబ్లీ లో ప్రస్తావించిన దక్షిణ నియోజకవర్గం ఎవరు శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్

TV4-24X7 News

తెలుగు రాష్ట్రాల ప్రజలకు హెచ్చరిక…

TV4-24X7 News

Leave a Comment