Tv424x7
Andhrapradesh

బాణసంచా విక్రయాలపై నిషేధం:ఈసీ

ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడే నేపథ్యంలో ఏపీలో ర్యాలీలు, ఉరేగింపులకు అనుమతులు రద్దు చేసింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా బాణసంచా విక్రయాలపై నిషేధం విధించింది. ఎవరైనా ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవనిహెచ్చరించింది.

Related posts

నవ్యాంధ్ర భవితకు భరోసా ఇస్తూ…ఐదు కీలక ఎన్నికల హామీలు అమలు

TV4-24X7 News

శ్రీవారి దర్శన టికెట్ల పేరుతో టూరిజంలో రూ.400 కోట్ల స్కాం

TV4-24X7 News

NTR భరోసా పెన్షన్ డబ్బును పంపిణి చేసిన MLA నంద్యాల వరదరాజులరెడ్డి

TV4-24X7 News

Leave a Comment