Tv424x7
Andhrapradesh

NTR భరోసా పెన్షన్ డబ్బును పంపిణి చేసిన MLA నంద్యాల వరదరాజులరెడ్డి

ప్రొద్దుటూరు చరిత్రలో నూతన అధ్యాయం..! లబ్ధిదారుల ఇంటికి నేరుగా వెళ్లి NTR భరోసా పెన్షన్ డబ్బును పంపిణి చేసిన MLA నంద్యాల వరదరాజులరెడ్డి ఎన్నికల హామీలో భాగంగా ప్రొద్దుటూరు పరిధిలోని పలు వార్డుల నందు తెలుగుదేశంపార్టీ ఇచ్చిన మ్యానిపెస్టో ప్రకారం పెంచిన 4000/-రూపాయలు, అదనంగా గడిచిన 3నెలల కాలానికి సంబంధించి 3000/- మొత్తంగా 7000/-రూపాయల పెన్షన్ డబ్బును నేరుగా లబ్దిదారులకు అందించిన శాసనసభ్యులు నంద్యాల వరదరాజులరెడ్డి. ఈ కార్యక్రమంలో పురపాలక కమీషనరు రఘునాధరెడ్డి పలువార్డుల నందు స్థానిక నాయకులు పాల్గొన్నారు

Related posts

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం – ముహూర్తం ఫిక్స్, కండీషన్స్ అప్లై..!!

TV4-24X7 News

నేడు పార్లమెంటు , రాజ్యసభ సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్రం!

TV4-24X7 News

పులివెందుల లోని “ఆహార విజ్ఞాన శాస్త్ర మరియు సాంకేతిక కళాశాల” లో “75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

TV4-24X7 News

Leave a Comment