Tv424x7
Andhrapradesh

వైస్సార్ పాపాలే.. చనిపోవడానికి కారణం: బీటెక్ రవి

మాజీ సీఎం రాజశేఖర్రెడ్డిపై పులివెందుల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘రాజశేఖర్ రెడ్డి సీఎం అవడం కోసం పులివెందులలో కొన్ని తప్పులు చేశారు. ఆ తప్పుల వలనే ప్రకృతి కూడా పసిగట్టి హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోయారని ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. సీఎం అయ్యాక వైస్సార్ మారినారన్నారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక తప్పులు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం జగన్ మళ్లీ అధికారంలోకి రారని అన్నారు.

Related posts

మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట కందుల నాగరాజు

TV4-24X7 News

అన్నదానానికి విరాళం అందజేసిన వాసుపల్లి

TV4-24X7 News

నిరుపేద మహిళకు కుట్టుమిషన్ రైస్ బాగ్స్ మరియు రేషన్ నోట్ బుక్స్

TV4-24X7 News

Leave a Comment