ఎస్సీ, ఎస్టీ, బీసీలను మోసం చేసి అధికారంలోకివచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్రెడ్డినిరాబోయే రోజుల్లో గద్దె దింపడం ఖాయం అనిఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ అన్నారు. జూన్ 11లోగా ఎస్సీ, ఎస్టీ, బీసీరిజర్వేషన్ల పెంపుపై స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలనిడిమాండ్ చేశారు. లేకపోతే అందరం సంఘటితమైఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

previous post
next post