కడప జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, రౌడీ షీట్, సస్పెక్ట్ షీట్స్ కల వారికి ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కలెక్టర్, ఎన్నికల అధికారి విజయరామరాజు, ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆధ్వర్యంలో బహిష్కరణ నోటీసులను సిద్ధం చేశారు. జిల్లాలోని పలువురికి రానున్న 2 రోజుల్లో వాటిని అందించనున్నారు.

next post