Tv424x7
Andhrapradesh

శ్రీశ్రీశ్రీ లక్ష్మి గణపతి స్వామి ఆలయ దేవస్థానం అభివృద్ధికి విరాళం కందుల

విశాఖపట్నం దేవస్థానం అభివృద్ధికి విరాళంబిక్కవోలు శ్రీశ్రీశ్రీ లక్ష్మి గణపతి స్వామి ఆలయ పునః నిర్మాణమునకు 1,05,001 రూపాయలు దేవస్థానానికి అందించిన కందుల నాగరాజు మనవడు కందుల కాశీష్ నాథ్ పేరు మీద ఇవ్వడం జరిగింది, ఈ కార్యక్రమంలో కందుల కుటుంబ సభ్యులతో పాటు మైలవరపు రామకృష్ణ రావు కుటుంబ సభ్యులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

Related posts

ప్రేమ విఫలమై యువతి ఆత్మహత్యాయత్నం!!

TV4-24X7 News

చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్..

TV4-24X7 News

నీట్ పీజీ-2025 పరీక్షను ఒకే షిఫ్ట్‌లో నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశం

TV4-24X7 News

Leave a Comment