Tv424x7
Andhrapradesh

శ్రీశ్రీశ్రీ లక్ష్మి గణపతి స్వామి ఆలయ దేవస్థానం అభివృద్ధికి విరాళం కందుల

విశాఖపట్నం దేవస్థానం అభివృద్ధికి విరాళంబిక్కవోలు శ్రీశ్రీశ్రీ లక్ష్మి గణపతి స్వామి ఆలయ పునః నిర్మాణమునకు 1,05,001 రూపాయలు దేవస్థానానికి అందించిన కందుల నాగరాజు మనవడు కందుల కాశీష్ నాథ్ పేరు మీద ఇవ్వడం జరిగింది, ఈ కార్యక్రమంలో కందుల కుటుంబ సభ్యులతో పాటు మైలవరపు రామకృష్ణ రావు కుటుంబ సభ్యులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

Related posts

వైసీపీ ఓడితే : పార్టీలో చీలిక ఖాయం.. టాప్ లీడ‌ర్లు జంప్‌…!

TV4-24X7 News

సురభి నాటకోత్సవాలను విజయవంతం చేయండి

TV4-24X7 News

వైసీపీ నేత పేర్ని నానికి బిగ్ షాక్.. క్రిమినల్ చర్యలకు సిద్దమవుతున్న సర్కార్

TV4-24X7 News

Leave a Comment