Tv424x7
Andhrapradesh

సింహాద్రి అప్పన్న ను దర్శించుకున్న వాసుపల్లి

విశాఖపట్నం ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ సింహాచల పుణ్య క్షేత్ర దర్శనం అదృష్టమని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. సోమవారం ఉదయం స్వామిని దర్శించుకుని కపస్తంభం ఆలింగనం చేసుకున్నారు. అనంతరం అక్కడి శివాలయంలో శివలింగానికి పాలభిషేకం చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్వయవతార రూపుడు సింహాచల చందన స్వామిని మా మత్స్యకారుల ప్రీతిపాత్రంగా కొలుస్తారన్నారు. సమస్త జనులకు ఆయురారోగ్యాలు సుఖసంతులు ఇవ్వాలని వాసుపల్లి గణేష్ కుమార్ ఆకాంక్షించారు.

Related posts

పులివెందుల శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు

TV4-24X7 News

సీఎం చంద్రబాబుపై పోస్టు పెట్టిన వ్యక్తిపై కేసు నమోదు

TV4-24X7 News

జనవరి కల్లా అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్

TV4-24X7 News

Leave a Comment