Tv424x7
Andhrapradesh

జగన్ సభలకు పోటెత్తిన జనం.. అయినా అంతుచిక్కని ఫలితం!

ఏపీ /ఎన్నికల ప్రచారంలో భాగంగా YCP నిర్వహించిన సిద్ధం సభలకు లక్షల సంఖ్యలో జనం ఉప్పెనలా వచ్చారు. జగన్ బస్సుయాత్రలోనూ పోటెత్తారు. ఆ తర్వాత ప్రచార సభలకూ బ్రహ్మరథం పట్టారు. ఫలితాల్లో మాత్రం 11 MLA, 4 MP సీట్లతో YCPకి ఘోర ఓటమిని కట్టబెట్టారు. రాయలసీమలోని వైసీపీ కంచుకోటలనూ కూటమి బద్దలుకొట్టింది. తమ ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత ఉందా? అనేలా అంతుచిక్కని ఫలితాలు రావడంతో YCP శ్రేణుల్లో తీవ్ర నైరాశ్యం నెలకొంది.

Related posts

వైఎస్ వివేకా హత్య కేసులో దస్తగిరి పేరు తొలగింపు

TV4-24X7 News

పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం

TV4-24X7 News

ఒకే కుటుంబంపై కత్తులతో దాడి

TV4-24X7 News

Leave a Comment