Tv424x7
Andhrapradesh

ఎమ్మెల్యే బాలకృష్ణని కలిసిన ఎంపి కేశినేని శివనాథ్

విజయవాడ: విజయవాడ పార్లమెంట్ ఎం.పి కేశినేని శివనాథ్ బుధవారం హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో కలిశారు. తెలుగుదేశం పార్టీ ఘ‌న విజ‌యం సాధించిన సంద‌ర్బంగా సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గ శాస‌న‌స‌భ్యులు బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు, టిడిపి జాతీయ అధికార ప్ర‌తినిధి కొమ్మారెడ్డి ప‌ట్టాభిరామ్ తో క‌లిసి కేశినేని శివ‌నాథ్ పూల‌బోకే అందించి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

Related posts

స్వర్గీయులు దైవసమానులు పంపాన వంశస్తులు పంపాన నారాయణరావు, రత్నమ్మ, మరియు వారి కుమారులు పంపాన అప్పల ముార్తి బ్రదర్స్ జ్ఞాపకార్థం సంక్రాంతి పండుగ సందర్భంగా అన్న సమర్పణ

TV4-24X7 News

ప్రసాదం అపవిత్రం చేసినవాళ్లు తిరుమలకు ఎందుకు?: రాజాసింగ్‌

TV4-24X7 News

ఏపీలో కానిస్టేబుల్ పరీక్షల హాల్టికెట్లు విడుదల

TV4-24X7 News

Leave a Comment