Tv424x7
Andhrapradesh

సీఎంవోలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ

అమరావతి: సీఎంవోలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ ఆదేశాలు జారీ చేశారు..పూనం మాలకొండయ్య, రేవు ముత్యాలరాజు, నారాయణ భరత్‌ గుప్తా ఈ ముగ్గురు ఐఏఎస్ అధికారులు జీఏడీకి రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరో వైపు నూతన సీఎస్‌గా నియమితులైన నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో బాధ్యతలు చేపట్టారు..

Related posts

కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు: సీఎం జగన్

TV4-24X7 News

సీఎం జగన్ పై రాయి దాడి కేసులో బిగ్ ట్విస్ట్…దాడి కేసులో A2 ఎవరు..?

TV4-24X7 News

జీవీఎంసీ కమిషనర్ దృష్టికి 41 వ వార్డు సమస్యలు వినతి పత్రం అందజేసిన కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ

TV4-24X7 News

Leave a Comment