Tv424x7
Andhrapradesh

ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు

ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు ఏపీ ప్రస్తుత రాజకీయాలపై శుక్రవారం రాజమండ్రిలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్ మీడియాతో మాట్లాడారు. అన్ బ్రాండెడ్ మద్యం ఎఫెక్ట్ వైసీపీ ప్రభుత్వాన్ని కుప్పకూలేలా చేసిందని ఆరోపించారు. ఆ భారం బడుగు, బలహీనవర్గాలపై పడిందని స్పష్టం చేశారు. ఊరు పేరు లేని లిక్కర్ బ్రాండ్లను మార్కెట్‌లోకి తీసుకురావడం జగన్ చేసిన పెద్ద తప్పు అని పేర్కొన్నారు.

Related posts

వైఎస్ఆర్‎కు ఘన నివాళి.. జగన్, షర్మిలతో తల్లి విజయమ్మ.

TV4-24X7 News

గుండెపోటుతో మాజీ MLC కన్నుమూత

TV4-24X7 News

వివేకా హత్య కేసు.. మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించిన సునీత

TV4-24X7 News

Leave a Comment