Tv424x7
Andhrapradesh

ప్రభుత్వాసుపత్రిలో క్షుద్రపూజల కలకలం

ఏపీ :కర్నూలులోని ప్రభుత్వాసుపత్రిలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గ్యాస్ట్రో ఏంట్రాలజి వార్డు సమీపంలో కోసిన నిమ్మకాయలు, రంగు దారాలు కనిపించడంతో ఆస్పత్రిలోని సిబ్బందితో పాటు రోగులు, వారి బంధువులు భయాందోళనకు గురయ్యారు. గుర్తుతెలియని వ్యక్తులు వాటిని మూడు వరుసల్లో పెట్టారు. ఆసుపత్రిలో ఉన్న రోగికి నయం కావాలని ఈపూజలు చేశారా, ఎవరికైనా చెడు జరగాలని చేసారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Related posts

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు…

TV4-24X7 News

యాదాద్రి ప్రాజెక్టుపై న్యాయవిచారణకు సీఎం రేవంత్‌ ఆదేశం

TV4-24X7 News

కొత్త ఏడాదిలో మీ జేబుపై ప్రభావం.. జనవరి 1 నుంచి కీలక మార్పులు!

TV4-24X7 News

Leave a Comment