Tv424x7
Andhrapradesh

జమ్మలమడుగులో టెండర్లకు పిలుపు

జమ్మలమడుగు ఆర్టీసీ బస్ స్టేషన్, మైలవరంలోని బస్ స్టేషన్లలో ఖాళీగా ఉన్న స్టాల్స్ స్థలాల్లో వ్యాపారాలు నిర్వహించుటకు సీల్ టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు డిపో మేనేజర్ పీవీ ప్రవీణ్ తెలిపారు. డిపో కార్యాలయంలో 14 నుంచి 27వ తేదీ వరకు టెండర్ ఫారాలు ఇస్తారని, వాటిని 28వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు డీపీటీఓ ఆఫీస్ కడప కార్యాలయంలో ఏర్పాటు చేసిన టెండర్ బాక్స్లో వేయాలన్నారు.

Related posts

తొలి ట్రెండ్స్ లో కూటమికే ఆధిక్యం…!

TV4-24X7 News

ఏపీలో రేషన్ కార్డు దరఖాస్తుకు గడువు లేదు:రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం

TV4-24X7 News

దసరా ఉత్సవాలు రాట ముహర్తం కార్యక్రమం లో పాల్గొన్న విల్లూరి

TV4-24X7 News

Leave a Comment