Tv424x7
Andhrapradesh

గండి క్షేత్రాన్ని దర్శించుకున్న కమలాపురం ఎమ్మెల్యే కుటుంబం

శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానం, గండి క్షేత్రము కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి, కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో దర్శనం చేయించి, తీర్థ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటంతో పాటు వేద ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభిమాని కమలాపురం పట్టణ వాస్తవ్యులు పాలగిరి సుబ్బారెడ్డి శాశ్వత నిత్యాన్నదాన పథకానికి 1,00,116 విరాళం అందించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ షరీఫ్, జూనియర్ అసిస్టెంట్ రవి చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ అలవలపాటి ముకుంద రెడ్డి తెలిపారు

Related posts

రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు.

TV4-24X7 News

గోస్పాడు మండలంలో 5 కోట్ల 15 లక్షల అభివృద్ధి పనులు ప్రారంభం… ఎమ్మెల్యే శిల్ప రవిరెడ్డి

TV4-24X7 News

చంద్రబాబుకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానం..

TV4-24X7 News

Leave a Comment