Tv424x7
Andhrapradesh

తిరుమలలో ఈవో తనిఖీలు

ఏపీ : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ ) నూతన ఈవో జె.శ్యామలారావు తిరుమలలోని పలు విభాగాలను పరిశీలించారు. ఆలయం, రిసెప్షన్,అన్నప్రసాదం, ఇంజినీరింగ్ విభాగాలను తనిఖీ చేసి సమీక్షించారు. సమాజంతో తిరుమలకు భావోద్వేగ సంబంధం ఉందని ఈవో పేర్కొన్నారు. స్వామివారిదర్శనానికి వచ్చే భక్తులకు నాణ్యమైన ఆహారం, పరిశుభ్రత, సరైన సౌకర్యాలు అందించడం మన ప్రాథమిక కర్తవ్యాలు అని సిబ్బందికి మార్గనిర్దేశంచేశారు.

Related posts

భక్తులతో కిటకిటలాడుతున్న శైవ క్షేత్రాలు..

TV4-24X7 News

అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు

TV4-24X7 News

,వివేకానంద సంస్థ నిర్వహించిన భారీ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని సంస్థ వారిని అభినందిస్తున్న సీతం రాజు సుధాకర్

TV4-24X7 News

Leave a Comment