Tv424x7
Andhrapradesh

సీఎం చంద్రబాబుకు బీజేపీ కీలక వినతులు

సీఎం చంద్రబాబుకు బీజేపీ కీలక వినతులు సమర్పించింది. వినతులతో కూడిన లేఖను బీజేపీ చీఫ్ పురందేశ్వరి.. చంద్రబాబుకు పంపారు. ఇందులో వైసీపీ హయాంలో జరిగిన మద్యం, ఇసుక మాఫియాలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఇసుక తవ్వకాలకు డిజిటల్ చెల్లింపులు జరిగేలా చూడాలని, బీజేపీ రాష్ట్ర కార్యాలయం కోసం స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

Related posts

ఇంత చేసి పోసాని, ఆర్జీవిని వదిలేస్తారా ?

TV4-24X7 News

పేదలకు ఒక న్యాయం.. పెద్దలకు ఒక న్యాయం ఉండకూడదనే.. సీఎం జగన్‌

TV4-24X7 News

ఏపీ వ్యాప్తంగా ఫర్టిలైజర్ షాపుల్లో తనిఖీలు

TV4-24X7 News

Leave a Comment