Tv424x7
Andhrapradesh

సీఎం చంద్రబాబుకు బీజేపీ కీలక వినతులు

సీఎం చంద్రబాబుకు బీజేపీ కీలక వినతులు సమర్పించింది. వినతులతో కూడిన లేఖను బీజేపీ చీఫ్ పురందేశ్వరి.. చంద్రబాబుకు పంపారు. ఇందులో వైసీపీ హయాంలో జరిగిన మద్యం, ఇసుక మాఫియాలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఇసుక తవ్వకాలకు డిజిటల్ చెల్లింపులు జరిగేలా చూడాలని, బీజేపీ రాష్ట్ర కార్యాలయం కోసం స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

Related posts

*ఏపీ రాష్ట్రంలో…బంగారం నిల్వలు – ఏ జిల్లాలో ఉన్నాయి – ఎప్పుడు వెలికి తీస్తారంటే?

TV4-24X7 News

విల్లూరి భాస్కరరావు అడిషనల్ కమిషనర్ కి వినతి పత్రం

TV4-24X7 News

ఏపీలో దీపం-2 పథకంలో 80.37 లక్షల సిలిండర్ల బుకింగ్‌

TV4-24X7 News

Leave a Comment