Tv424x7
National

40కి చేరిన కల్తీసారా మృతుల సంఖ్య

40కి చేరిన కల్తీసారా మృతుల సంఖ్య తమిళనాడులో కల్తీసారా బారినపడి మృత్యువాత పడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కళ్లకురిచ్చి జిల్లా కరుణాపురం కల్తీసారా ఘటనలో మృతుల సంఖ్య 40కి చేరింది. పలు ఆస్పత్రుల్లో 109 మంది చికిత్స పొందుతున్నారు. మరోవైపు కుటుంబ పెద్దలను కల్తీసారా బలి తీసుకోవడంతో కరుణాపురం, చుట్టుపక్కల గ్రామాల్లో రోదనలు మిన్నంటుతున్నాయి. నిరసనలు పెల్లుబుకుతుండటంతో శాంతిభద్రతలు అదుపు తప్పకుండా రాష్ట్రప్రభుత్వం 1000 మంది పోలీసులను రంగంలోకి దింపింది.

Related posts

యూకేలో విజృంభిస్తోన్న “నోరోవైరస్” కేసులు.. వ్యాధి లక్షణాలివే

TV4-24X7 News

నిశ్చితార్థం చేసుకుంటున్న అమ్మాయిని ఏమి చేసాడో తెలుసా..?

TV4-24X7 News

గూగుల్ మ్యాప్‌కు బదులుగా ఈ యాప్‌ను ట్రై చేయండి..

TV4-24X7 News

Leave a Comment