Tv424x7
National

మావోయిస్టు అగ్రనేత లక్ష్మణ్ ఆత్రం మృతి

మహారాష్ట్రలోని గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య బుధవారం ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురు కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత లక్ష్మణ్ ఆత్రంతో సహా 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts

షేర్ విత్ కేర్….. బాస్…..

TV4-24X7 News

అబ్బో ఎంత పే…..ద్ద పేరో.. ఏకంగా 2,253 పదాలు ఉన్నాయట..!‌..

TV4-24X7 News

ట్రంప్ పుట్టుక పౌరసత్వం రద్దు ఆదేశం కోర్టులో వాయిదా..

TV4-24X7 News

Leave a Comment