Tv424x7
Telangana

అధికారులు అప్రమత్తంగా ఉండాలి: రేవంత్ రెడ్డి

రంగారెడ్డి జిల్లాలోని షాద్‌న‌గ‌ర్‌లో అగ్నిప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. క్షతగాత్రులను వెంట‌నే ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందించాలని కలెక్టర్‌కు ఆదేశమిచ్చారు. రెవెన్యూ, పోలీసు, అగ్నిమాప‌క శాఖ‌, కార్మిక‌, పరిశ్రమల శాఖలు, వైద్య బృందాలు ఘ‌ట‌నా స్థలిలోనే ఉండి సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. కాగా, ఓ కంపెనీలో కంప్రెషర్‌ పేలడంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

Related posts

నిమజ్జనానికి పేరుకుపోయిన వ్యర్థాలు ఎన్ని టన్నులో తెలుసా?

TV4-24X7 News

రాష్ట్రంలో పిడుగుపాటుకు ముగ్గురి మృతి

TV4-24X7 News

మా పెళ్ళికి రండి: సీఎం రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన పీవీ సింధు!

TV4-24X7 News

Leave a Comment