Tv424x7
Telangana

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేద్దాం: కేసీఆర్‌

రెట్టించిన ఉత్సాహంతో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేద్దామని BRS శ్రేణులను పార్టీ చీఫ్ కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ఎర్రవల్లి లోని తన ఫామ్ హౌస్ లో జగిత్యాల, కోరుట్ల, నిజామాబాద్‌ జిల్లా నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..’ పార్టీని వీడినవారి గురించి బాధలేదు. నాడైనా.. నేడైనా నాయకులను తయారు చేసుకున్నది పార్టీనే. మెరికల్లాంటి యువ నాయకులను పార్టీ తయారు చేస్తుంది’ అని అన్నారు.

Related posts

ఇద్దరు పిల్లలను నరికి చంపి తల్లి ఆత్మహత్య..

TV4-24X7 News

పీఎం కిసాన్ పథకంలో అక్రమాలు – కేంద్రం రాష్ట్రాలకు గడువు

TV4-24X7 News

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి…!

TV4-24X7 News

Leave a Comment