Tv424x7
Andhrapradesh

ఆర్మీ, నేవీ చీఫ్‌లుగా స్నేహితులు

ఆర్మీ, నేవీ చీఫ్‌లుగా స్నేహితులుభారత సైన్యంలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. చరిత్రలో తొలిసారి ఆర్మీ, నేవీలకు స్నేహితులు చీఫ్‌లు అయ్యారు. మే 1న నేవీ చీఫ్‌గా అడ్మిరల్ దినేష్ త్రిపాఠి బాధ్యతలు చేపట్టారు. త్వరలో ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది బాధ్యతలు చేపట్టనున్నారు. వీరిద్దరూ పాఠశాల స్థాయి నుంచి స్నేహితులు. సైన్యంలో చేరి, అంచెలంచెలుగా ఎదిగి అత్యున్నత హోదాలు నియమితులు అయ్యారు..

Related posts

గోపాలపట్నం క్రైమ్ ఎస్ఐ గా తేజేశ్వరరావు

TV4-24X7 News

సంక్రాంతి తర్వాత జనంలోకి జగన్

TV4-24X7 News

తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

TV4-24X7 News

Leave a Comment