Tv424x7
Telangana

మహిళలకు రూ.50 వేలు.. ఇలా పొందండి

ఫుడ్ కేటరింగ్ బిజినెస్ ప్రారంభించే మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం అన్నపూర్ణ యోజన స్కీమ్ అమలు చేస్తోంది. దీని ద్వారా ప్రారంభ వ్యాపార రుణం కింద రూ.50 వేలు అందిస్తోంది. వీటితో వంట సామగ్రి, ఫ్రిజ్, గ్యాస్ కనెక్షన్, డైనింగ్ టేబుల్స్ కొనుగోలు చేయొచ్చు. 18-60 ఏళ్లలోపు మహిళలు అర్హులు. మూడేళ్లలోపు ఈ లోన్ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఎస్‌బీఐ బ్రాంచిని సంప్రదించి మహిళలు ఈ లోన్ పొందొచ్చు.

Related posts

వడదెబ్బకు 8 మంది మృతి.. 13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

TV4-24X7 News

మాధవి లతపై దాడి కేసులో ఎంఐఎం నేతలపై కేసు

TV4-24X7 News

ఇవాళ, రేపు భారీ వర్షాలు

TV4-24X7 News

Leave a Comment