Tv424x7
Telangana

తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయనున్న భట్టి.

Tv424x7.in

.హైదరాబాద్: నేడు 5వ రోజు తెలంగాణ శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. నేటి ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కానుంది..తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై శ్వేత పత్రం విడుదల అనంతరం లఘు చర్చ జరగనుంది. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శ్వేత పత్రం విడుదల చేయనున్నారు..

Related posts

పెద్దపల్లి నియోజకవర్గంలో అకాల వర్షం: వరి పంట వాలు, రైతులు తీవ్ర ఆందోళనలో

TV4-24X7 News

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో మేయర్..!

TV4-24X7 News

ఇంద్రవెల్లిలోనే రేవంత్ మొదటి సభ ఎందుకో తెలుసా..?

TV4-24X7 News

Leave a Comment