Tv424x7
Andhrapradesh

శ్రీ చైతన్య పాఠశాల కరస్పాండెంట్ సోమశేఖర్ సంతాప సభ

విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు. గిరీష ఎస్ శ్రీ చైతన్య పాఠశాల కరస్పాండెంట్ సోమశేఖర్ సంతాప సభ కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ సంతాప సభలో ప్రైవేట్ స్కూల్ రాష్ట్ర నాయకులు మరియు అనేక జిల్లాల నాయకులు పాల్గొనడం జరిగినది .అలాగే విశాఖపట్నంలోని అన్ని పాఠశాలల కరస్పాండెంట్లు పాల్గొని ఆయనకు ఘన నివాళులు అర్పించారు.

Related posts

రైతుల త్యాగం వృథా కానివ్వం.. జగన్‌ తప్పులు సరిచేస్తాం: చంద్రబాబు

TV4-24X7 News

గుడివాడలో అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన చంద్రబాబు దంపతులు

TV4-24X7 News

ఈనెల 18న సీపీఎస్ ఉద్యోగుల ఛలో విజయవాడ

TV4-24X7 News

Leave a Comment